షిప్‌యార్డును సందర్శించిన ఈఎన్‌సీ చీఫ్‌

ABN , First Publish Date - 2021-04-11T06:22:11+05:30 IST

తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ ఏబీ సింగ్‌ హిందుస్థాన్‌ షిప్‌యార్డును శనివారం సందర్శించారు.

షిప్‌యార్డును సందర్శించిన ఈఎన్‌సీ చీఫ్‌
హెచ్‌ఎస్‌ఎల్‌ అధికారులతో చర్చిస్తున్న ఈఎన్‌సీ చీఫ్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ ఏబీ సింగ్‌ హిందుస్థాన్‌ షిప్‌యార్డును శనివారం సందర్శించారు. నేవీకి సంబంధించిన ప్రాజెక్ట్‌ పనుల గురించి సీఎండీని అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయానికి అన్నింటిని అందజేయాలని ఏబీ సింగ్‌ సూచించారు. 


Updated Date - 2021-04-11T06:22:11+05:30 IST