మరో ఐదు కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-02-27T06:10:17+05:30 IST

జిల్లాలో శుక్రవారం కొత్తగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరో ఐదు కరోనా కేసులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో శుక్రవారం కొత్తగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 60,520కు చేరాయి. వీరిలో వైరస్‌ నుంచి 59,954 మంది కోలుకోగా, మరో 27 మంది చికిత్స పొందుతున్నారు.  ఇప్పటివరకు 539 మంది మృత్యువాత చెందారు. 


Updated Date - 2021-02-27T06:10:17+05:30 IST