స్మార్ట్సిటీని సందర్శించిన ఐఐఎం విద్యార్థులు
ABN , First Publish Date - 2022-08-10T05:24:07+05:30 IST
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 9: విశాఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యార్థులు మంగళవారం కాకినాడ స్మార్ట్సిటీని సందర్శించారు. ప్రొఫెసర్ పీఆర్ఎ్సశ్మ, అలోక్ ఆధ్వర్యంలో 25మంది ప్రాజెక్టు మేనేజ్మెంట్ కోర్సులో భాగంగా ఇక్కడకు వచ్చారు.
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 9: విశాఖ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యార్థులు మంగళవారం కాకినాడ స్మార్ట్సిటీని సందర్శించారు. ప్రొఫెసర్ పీఆర్ఎ్సశ్మ, అలోక్ ఆధ్వర్యంలో 25మంది ప్రాజెక్టు మేనేజ్మెంట్ కోర్సులో భాగంగా ఇక్కడకు వచ్చారు. పలు ప్రాం తాలు సందర్శించారు. స్మార్ట్సిటీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో, నగరపాలక సంస్థ కమిషనర్ రమేష్ స్మార్ట్సిటీ ద్వారా చేపట్టిన ప్రగతి, విన్నూత ప్రాజెక్టులను విద్యార్థులకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.