Visakhaలో కుటుంబం ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-02-02T18:18:05+05:30 IST

విశాఖ రైల్వే న్యూ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Visakhaలో కుటుంబం ఆత్మహత్యాయత్నం

విశాఖపట్నం: విశాఖ రైల్వే న్యూ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పాయిజన్ తీసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అక్కయ్యపాలెంలో "గ్లాస్ వరల్డ్" అద్దాలు షాపును నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆత్మహత్యాయత్నానికి ఆర్థికఇబ్బందులు కారణంగా తెలుస్తోంది. పాయిజన్ తీసుకోవడంతో మతిస్థిమితం లేక నలుగురు బాధితులు తమ వివరాలను చెప్పలేకపోతున్నారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-02T18:18:05+05:30 IST