నాలుగవ రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ

ABN , First Publish Date - 2020-10-20T14:16:25+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

నాలుగవ రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2020-10-20T14:16:25+05:30 IST