జగన్ది రాక్షస పాలన: వర్ల రామయ్య
ABN , First Publish Date - 2022-06-19T17:29:15+05:30 IST
Amaravathi: సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే
Amaravathi: సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. ‘‘అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే చట్టo ఉంది. దాని ప్రకారం చర్యలు తీసుకోండి. అంతే గాని, ఏదో వంకతో ఇంటి ప్రహరీని వందలాది మంది పొలీసులతో వచ్చి జేసీబీతో కూల్చడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే. ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. మీరేమి ప్రత్యేకo కాదు’’ అని పేర్కొన్నారు.