కరోనాను జయించి ఇంటికి చేరుకున్న చిన్నారులు

ABN , First Publish Date - 2020-06-07T15:37:46+05:30 IST

రోనా సోకి తిరుపతి రుయాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులు కోలుకుని

కరోనాను జయించి ఇంటికి చేరుకున్న చిన్నారులు

చిత్తూరు/సత్యవేడు : కరోనా సోకి తిరుపతి రుయాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులు కోలుకుని శనివారం ఇళ్లకు చేరుకున్నారు. పిచ్చాటూరు మండలానికి చెందిన పదేళ్ల, ఎనిమిదేళ్ల చిన్నారులకు వారి తండ్రి నుంచి కరోనా సోకింది. వీరిని తిరుపతి రుయాస్పత్రికి తరలించి చికిత్సలందించగా కోలుకున్నారు.

Updated Date - 2020-06-07T15:37:46+05:30 IST