క్రీడాకారిణి సౌమ్యను అభినందించిన టీయూ రిజిస్ట్రార్
ABN , First Publish Date - 2021-04-13T06:07:58+05:30 IST
జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని గుగులోత్ సౌమ్య అంతర్జాతీయ స్థాయి ఫుట్బాల్ భారత సీనియర్ మహి ళా జట్టులో చోటు సాధించడంతో సౌమ్యను టీయూ రిజిస్ర్టార్ ఆచార్య నసీం తన ఛాం బర్లో సోమవారం అభినందించారు.
డిచ్పల్లి, ఏప్రిల్ 12: జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని గుగులోత్ సౌమ్య అంతర్జాతీయ స్థాయి ఫుట్బాల్ భారత సీనియర్ మహి ళా జట్టులో చోటు సాధించడంతో సౌమ్యను టీయూ రిజిస్ర్టార్ ఆచార్య నసీం తన ఛాం బర్లో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా సౌమ్య టీయూ అనుబంధ క ళాశాల విద్యార్థి కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సౌమ్య అంతర్జాతీయ క్రీడా కారి నిగా ఎదగడంలో కోచ్ నాగరాజు కృషి ఎంతగానో ఉందని కేర్ అకాడమి అధ్యక్షు డు నరాల సుధాకర్ ఎంతగానో సౌమ్యను ప్రోత్స హిం చరాని రిజిస్ర్టార్ అభినందనాలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరినీ కూడా రిజిస్ర్టార్ అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వాసంచంద్రశేఖర్, పీఆర్వో త్రివేణి, శంకర్, తదితరులు పాల్గొని అభినందించారు.