టీటీడీ అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-10-31T17:44:05+05:30 IST

సామాన్యభక్తుల దర్శనం టోకెన్ల జారీలో టీటీడీ నిర్లక్ష్యం చేపుతోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టోకెన్లు జారీ చేస్తోంది.

టీటీడీ అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం

తిరుమల: సామాన్యభక్తుల దర్శనం టోకెన్ల జారీలో టీటీడీ నిర్లక్ష్యం  చూపుతోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టోకెన్లు జారీ చేస్తోంది. ఉదయం 5 గంటల నుంచే ఇవ్వాల్సిన టోకెన్లను నిన్న రాత్రి 10 గంటలకు ఇవ్వడంపై భక్తులు మండిపడుతున్నారు. ఉచిత దర్శనం టోకెన్లు ఈరోజు రాత్రి 12 గంటలకు ఇస్తామని ప్రకటించడంపై భక్తులు నిలదీస్తున్నారు. విషయం తెలిసిన టీటీడీ ఈవో అక్కడకు చేరుకుని భక్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

Updated Date - 2020-10-31T17:44:05+05:30 IST