టీఆర్‌ఎస్‌ నాయకుడు బీజేపీలో చేరిక

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

టీఆర్‌ఎస్‌ నాయకుడు బీజేపీలో చేరిక

టీఆర్‌ఎస్‌ నాయకుడు బీజేపీలో చేరిక
అజయ్‌కుమార్‌రెడ్డికి పార్టీ కండువా కప్పుతున్న బీజేపీ నాయకులు

దోమ, జూలై 1: మాజీ జడ్పీటీసీ(టీడీసీ) జగన్మోహన్‌రెడ్డి కుమారుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు అజయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పరిగిలో బీజేపీ జాతీయ నాయకుడు అనుపమహజ్ర సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలకు వెన్నంటిఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాద్‌రావు, నాయకులు యాదయ్య, నర్సింహులు, మైబయ్యగౌడ్‌, కేశవులు, మణి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST