మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-30T01:59:30+05:30 IST

హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఫరీదుద్దీన్ మృతిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం తెలిపారు. ఫరీదుద్దీన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Updated Date - 2021-12-30T01:59:30+05:30 IST