మహిళలకు ముగ్గుల పోటీలు

ABN , First Publish Date - 2022-01-15T04:10:22+05:30 IST

పట్టణంలోని 5వ వార్డులో శుక్రవారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా మంచిర్యాల రెండో అదనపు జిల్లా కోర్టు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పులి రాజమల్లు, టీఆర్‌ఎస్‌ నాయకురాలు పల్లె తిరుమల హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

మహిళలకు ముగ్గుల పోటీలు
ముగ్గుల పోటీ విజేతకు బహుమతి అందజేస్తున్న అడిషనల్‌ పీపీ పులి రాజమల్లు

ఏసీసీ, జనవరి 14:  పట్టణంలోని 5వ వార్డులో శుక్రవారం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా మంచిర్యాల రెండో అదనపు జిల్లా కోర్టు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పులి రాజమల్లు, టీఆర్‌ఎస్‌ నాయకురాలు పల్లె తిరుమల హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.  పోటీలను టీఆర్‌ఎస్‌ యూత్‌ లీడర్‌ సుదమల్ల అశోక్‌ తేజ ఆధ్వర్యంలో నిర్వహిం చారు. కార్యక్రమంలో శంకర్‌, తిరుపతి, కృష్ణ, సత్యం, సాయి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-15T04:10:22+05:30 IST