వర్క్‌మెన్‌ రెళ్ల నిలిపివేత

ABN , First Publish Date - 2020-11-25T04:26:39+05:30 IST

నివర్‌ తుఫాన్‌పై వాతావరణశాఖ హెచ్చరికలతో చెన్నై డివిజన్‌ పరిధిలో నడుపుతున్న వర్క్‌మెన్‌ రైళ్లను బుధవారం ఉదయం 10 గంటల నుండి నిలిపివేస్తున్నట్లు మంగళవారం దక్షిణ రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

వర్క్‌మెన్‌ రెళ్ల నిలిపివేత

సూళ్లూరుపేట, నవంబరు 24 : నివర్‌ తుఫాన్‌పై వాతావరణశాఖ హెచ్చరికలతో  చెన్నై డివిజన్‌ పరిధిలో నడుపుతున్న వర్క్‌మెన్‌ రైళ్లను బుధవారం ఉదయం 10 గంటల నుండి నిలిపివేస్తున్నట్లు మంగళవారం దక్షిణ రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. తిరిగి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ వర్క్‌మెన్‌ రైళ్లు నడపడం లేదని వివరించారు.  ఇందులో భాగంగా మంగళవారం 3.30 గంటల నుండి కొన్ని రైళ్లను నిలిపివేశారు. బుధవారం అన్ని రైళ్లను నిలిపివేయనున్నారు. 

Updated Date - 2020-11-25T04:26:39+05:30 IST