నేడు Hyderabadలో పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2021-11-23T11:54:58+05:30 IST

పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

నేడు Hyderabadలో పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్‌ : నిర్వహణ పనుల కారణంగా ఈనెల 23న (మంగళవారం) పలు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.


రద్దయ్యే రైళ్లు

ఉదయం 6.30 (సికింద్రాబాద్‌(బయలు దేరే ప్రాంతం) - లింగంపల్లి)

ఉదయం 8 (లింగంపల్లి-హైదరాబాద్‌)

ఉదయం 10.10 (హైదరాబాద్‌-లింగంపల్లి)

ఉదయం 11.10 (లింగంపల్లి-హైదరాబాద్‌)

మధ్యాహ్నం 12.10 (హైదరాబాద్‌-లింగంపల్లి)

మధ్యాహ్నం 1.10 (లింగంపల్లి-హైదరాబాద్‌)

మధ్యాహ్నం 2.20 (హైదరాబాద్‌-లింగంపల్లి)

సాయంత్రం 4.10 (లింగంపల్లి-హైదరాబాద్‌)

సాయత్రం 5.20 (హైదరాబాద్‌-లింగంపల్లి)

సాయంత్రం 6.35 (లింగంపల్లి-ఫలక్‌నుమా)

రాత్రి 8.40 (ఫలక్‌నుమా-లింగంపల్లి)

రాత్రి 10.20 (లింగంపల్లి-సికింద్రాబాద్‌)

ఉదయం 8.30 (ఫలక్‌నుమా-లింగంపల్లి)

ఉదయం 10.05 (లింగంపల్లి-ఫలక్‌నుమా)

ఉదయం 11.42 (ఫలక్‌నుమా-లింగంపల్లి)

మధ్యాహ్నం 1.25 (లింగంపల్లి-ఫలక్‌నుమా)

మధ్యాహ్నం 3 (ఫలక్‌నుమా-లింగంపల్లి)

సాయంత్రం 5.10 (లింగంపల్లి-ఫలక్‌నుమా

రాత్రి 7.30 (ఫలక్‌నుమా-లింగంపల్లి రైలు)

రాత్రి 9.15 (లింగంపల్లి-ఫలక్‌నుమా

ఉదయం 8.40 (లింగంపల్లి-హైదరాబాద్‌)

ఉదయం 9.40 (హైదరాబాద్‌-లింగంపల్లి)

సాయంత్రం 6.10 (లింగంపల్లి-హైదరాబాద్‌)

రాత్రి 7.10 (హైదరాబాద్‌-లింగంపల్లి)

Updated Date - 2021-11-23T11:54:58+05:30 IST