Tirupati నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ నిరసన

ABN , First Publish Date - 2021-12-07T17:11:13+05:30 IST

తిరుపతి నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ నిరసనకు దిగింది.

Tirupati నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ నిరసన

తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ నిరసనకు దిగింది. వరదల వల్ల పారిశుద్ధ్యం లోపించి దోమల బెడద ఎక్కువైందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అన్నారు. దోమల బెడదతో తిరుపతి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఐ నేతలు నిరసనకు దిగారు. 

Updated Date - 2021-12-07T17:11:13+05:30 IST