పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం

ABN , First Publish Date - 2022-07-02T05:53:07+05:30 IST

సమస్యలపై పోరు సాగిస్తూ, పార్టీ కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికీ అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనో హర్‌ పేర్కొన్నారు.

పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం
సమావేశంలో మాట్లాడుతున్న గౌనివారి

శాంతిపురం, జూలై 1:  సమస్యలపై పోరు సాగిస్తూ, పార్టీ కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికీ  అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనో హర్‌ పేర్కొన్నారు. శుక్రవారం శాంతిపురంలో జ రిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లా డుతూ పార్టీ పటిష్ఠతకు సభ్యత్వ నమోదు  దోహదపడుతుందన్నారు. సభ్యత్వ నమోదుపై నేతలు, కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. సభ్యత్వ నమోదులో శాంతిపురం మం డలంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలి చే లా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో గోపాల్‌, రుద్రప్ప, అనసూయ, రమేష్‌, రాజేంద్ర, చంద్ర, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:53:07+05:30 IST