అణిచి వేతలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు

ABN , First Publish Date - 2021-04-12T05:05:06+05:30 IST

అణిచి వేతలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ న్యూ డెమో క్రసీ నాయకుడు వంకల మాధవరావు తెలిపారు. ఆదివారం రిట్టపాడులో శ్రీకా కుళం సాయుధ పోరాట యోఽధుడు పైల వాసుదేవ రావు వర్ధంతిని పుర స్కరించు కొని ఆయన స్మారక స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అణిచి వేతలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు
వాసుదేవరావు స్మారక స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం

వజ్రపుకొత్తూరు: అణిచి వేతలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ న్యూ డెమో క్రసీ నాయకుడు వంకల మాధవరావు తెలిపారు. ఆదివారం రిట్టపాడులో శ్రీకా కుళం సాయుధ పోరాట యోధుడు పైల వాసుదేవ రావు వర్ధంతిని పుర స్కరించు కొని ఆయన స్మారక స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు బైరి కూర్మా రావు, గొరక బాలకృష్ణ, ఎం.వినోద్‌ పాల్గొన్నారు.  

 


 

Updated Date - 2021-04-12T05:05:06+05:30 IST