ఆదర్శనీయుడు గురజాడ

ABN , First Publish Date - 2021-12-01T05:08:15+05:30 IST

అభ్యుదయ భావాలతో ప్రజలను చైతన్యం చేసిన ఆదర్శనీయుడు గురజాడ అప్పారావు అని పలువురు వక్తలు అన్నారు.

ఆదర్శనీయుడు గురజాడ
రేగిడి: గురజాడ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎంఈవో వరప్రసాదరావు తదితరులు

రాజాం/రేగిడి/ఎల్‌ఎన్‌పేట: అభ్యుదయ భావాలతో ప్రజలను చైతన్యం చేసిన ఆదర్శనీయుడు గురజాడ అప్పారావు అని పలువురు వక్తలు అన్నారు. గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని పలు పాఠశాలల్లో ఆయన చిత్రపటం, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-12-01T05:08:15+05:30 IST