చికిత్స పొందుతూ బాలిక మృతి

ABN , First Publish Date - 2022-08-12T05:42:57+05:30 IST

రాఖీ పండుగకి ఒకరోజు ముందే అన్నచెల్లెల బంధం విషాదంతో ముగిసింది. అన్నగా బంధం ఏర్పర్చుకున్న వినయ్‌కుమార్‌ బుధవారం మృతిచెందగా, చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. నందిపేట మండలం దత్తాపూర్‌ గ్రామానికి చెందిన వినయ్‌కుమార్‌ (22) అదే మండలానికి చెందిన బాలికతో కలిసి కొంతకాలంగా అన్న చె ల్లెలుగా ఉంటున్నారు. కొందరు ప్రేమికులని నిందలు వేస్తూ మానసిక వే దనకు గురి చేశారని భావించారు. దీంతో మనస్తాపానికి గురై జిల్లా కేం ద్రంలోని గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల ప్రాంతానికి సోమవారం చేరుకుని గు ర్తు తెలియని పురుగుల మందును తాగారు. చికిత్స పొందుతూ బాలిక గురువారం మృతి చెందింది. ఇద్దరు మృతితో వీరి కుటుంబాల్లో విషాధచాయలు అలుముకున్నాయి.

చికిత్స పొందుతూ బాలిక మృతి

ఖిల్లా, ఆగస్టు 11: రాఖీ పండుగకి ఒకరోజు ముందే అన్నచెల్లెల బంధం విషాదంతో ముగిసింది. అన్నగా బంధం ఏర్పర్చుకున్న వినయ్‌కుమార్‌ బుధవారం మృతిచెందగా, చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. నందిపేట మండలం దత్తాపూర్‌ గ్రామానికి చెందిన వినయ్‌కుమార్‌ (22) అదే మండలానికి చెందిన బాలికతో కలిసి కొంతకాలంగా అన్న చె ల్లెలుగా ఉంటున్నారు. కొందరు ప్రేమికులని నిందలు వేస్తూ మానసిక వే దనకు గురి చేశారని భావించారు. దీంతో మనస్తాపానికి గురై జిల్లా కేం ద్రంలోని గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల ప్రాంతానికి సోమవారం చేరుకుని గు ర్తు తెలియని పురుగుల మందును తాగారు. చికిత్స పొందుతూ బాలిక గురువారం మృతి చెందింది. ఇద్దరు మృతితో వీరి కుటుంబాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2022-08-12T05:42:57+05:30 IST