రోజు కూలి రూ.257 పడేలా పని చేయించాలి
ABN , First Publish Date - 2022-05-24T05:09:16+05:30 IST
జాతీయ ఉపాధిహామీ గ్రామీణ పథకంలో రోజు వారి కూలి రూ.257 ల ు పడేవిధంగా కొలతల ప్రకారం పని చేయించాలని జాయింట్ కమిషనర్ ఆర్డీ శివప్రసాద్ అన్నారు.
పోరుమామిళ్ల, మే 23 : జాతీయ ఉపాధిహామీ గ్రామీణ పథకంలో రోజు వారి కూలి రూ.257 ల ు పడేవిధంగా కొలతల ప్రకారం పని చేయించాలని జాయింట్ కమిషనర్ ఆర్డీ శివప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన పోరుమామిళ్ల మండలంలోని సిద్ధవరం, తల్లగిరిగల్ల పంచాయతీలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి కూలీలకు అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. డకౌట్ ఫాండ్ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ బ్రహ్మానందరెడ్డి, ఏపీవో సాయిప్రత్యూష వాణి, ఈసీ ఖాజా పాల్గొన్నారు.