మాస్కు ధరించకపోతే కేసు

ABN , First Publish Date - 2021-07-26T05:04:35+05:30 IST

మాస్కులు ధరించకుండా బయటకు వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాదరావు హెచ్చరించా రు.

మాస్కు ధరించకపోతే కేసు
మాస్క్‌లు ధరించనివారితో నినాదాలు చేయిస్తున్న పోలీసులు


శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి : మాస్కులు ధరించకుండా బయటకు వచ్చే వారిపై  కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాదరావు హెచ్చరించా రు. ఆదివారం నగరంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మాస్కులు పెట్టుకోనివారి ని పట్టుకొని కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  థర్డ్‌వేవ్‌ పొంచిఉందని.. తప్పనిసరిగా మాస్కు  పెట్టుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు, ఏఎస్‌ఐ గణపతి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 


 



Updated Date - 2021-07-26T05:04:35+05:30 IST