ఆలయ నిర్మాణానికి రూ.51వేలు విరాళం

ABN , First Publish Date - 2020-10-02T08:42:09+05:30 IST

రాజవొమ్మంగిలో వందేళ్ల చరిత్ర గల నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు చు రుగ్గా సాగుతున్నాయి.

ఆలయ నిర్మాణానికి రూ.51వేలు విరాళం

రాజవొమ్మంగి, అక్టోబరు 1: రాజవొమ్మంగిలో వందేళ్ల చరిత్ర గల నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు చు రుగ్గా సాగుతున్నాయి. గురువారం మిరియాల తవడయ్య తన వంతుగా రూ.51వేలు విరాళంగా అందజేశారు. 

Updated Date - 2020-10-02T08:42:09+05:30 IST