ముగ్గురు ఎమ్మెల్యేల ముచ్చట !

ABN , First Publish Date - 2021-02-27T06:07:36+05:30 IST

మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పర్చూరు, అద్దంకి, కొండపి ఎ మ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి కలుసుకున్నారు.

ముగ్గురు ఎమ్మెల్యేల ముచ్చట !
క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయస్వామి

మార్టూరు, ఫిబ్రవరి 26 : మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పర్చూరు, అద్దంకి, కొండపి ఎ మ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి కలుసుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్‌, స్వామికి ఏలూరి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల తీరుపై వారు చర్చించుకున్నారు. వారితో పాటు టీడీపీ నేత దామచర్ల సత్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T06:07:36+05:30 IST