సుబ్బయ్య హఠాన్మరణంపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-01-15T17:39:46+05:30 IST

మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

సుబ్బయ్య హఠాన్మరణంపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

అమరావతి: మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సుబ్బయ్య  కుటుంబానికి టీడీపీ ప్రగాఢ సానుభూతి తెలుపుతోందన్నారు. పట్నం సుబ్బయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నానని అచ్చెన్నాయుడు తెలిపారు. 

Updated Date - 2021-01-15T17:39:46+05:30 IST