ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు: Chandrababu
ABN , First Publish Date - 2021-08-30T16:11:31+05:30 IST
ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి: ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడి అవతారం ఆధ్యంతం వ్యక్తిత్వవికాస పాఠం వంటిదన్నారు. మనిషిలోని బలహీనతల్ని తొలగించి కార్యసాధనలో విజేతలను చేసే గీతోపదేశాన్ని ప్రపంచానికి అందించిన జగద్గురువు అని చంద్రబాబు ట్వీట్టర్ వేదికగా తెలిపారు.