రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
ABN , First Publish Date - 2022-05-24T05:23:10+05:30 IST
నారా యణపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో ఈనెల 22న మ రికల్ బాలుర ఉన్నత పాఠశాలలో
మక్తల్, మే 23: నారా యణపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో ఈనెల 22న మ రికల్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిం చి న జిల్లా స్థాయి సీనియ ర్స్ కబడ్డీ పోటీల్లో మక్త ల్ పట్టణం యాదవ నగర్కు చెందిన గుం తలి రామకృష్ణ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ట్లు మాస్టర్స్ అథ్లెటిక్స్ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ పీఈటీ గోపాలం తెలిపారు. జూన్ 2నుంచి 5వరకు రంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్య క్షుడు సత్య ఆంజనేయులు, గౌరవ అధ్యక్షుడు థాన్సింగ్, పీఈటీలు అంబ్రేష్, దామోదర్, రమేష్, శ్రీలత, వెంకటేష్, స్వప్న, రాము, రాంచందర్ అభినందించారు.