విద్యార్థి అదృశ్యం

ABN , First Publish Date - 2021-11-30T07:03:24+05:30 IST

మండలంలోని రామన్నగూడెం గ్రామానికి డిగ్రీ విద్యార్థి వజ్జె ధర్మేందర్‌యాదవ్‌ 15 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.

విద్యార్థి అదృశ్యం
సైదులు

అర్వపల్లి, నవంబరు 29: మండలంలోని రామన్నగూడెం గ్రామానికి డిగ్రీ విద్యార్థి వజ్జె ధర్మేందర్‌యాదవ్‌ 15 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఈ మేరకు తండ్రి సైదులు అర్వపల్లి పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. కుమారుడు సూర్యాపేటలో ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన సమయంలో ఆకుపచ్చ రంగు టీషర్టు, నీలి రంగు జీన్స్‌ ధరించి, జుట్టు, గడ్డం బాగా పెంచి ఉన్నాడన్నారు. గుర్తించినవారు 9390 138232, 9059798794 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. 



Updated Date - 2021-11-30T07:03:24+05:30 IST