బిచ్కుందలో హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారీ
ABN , First Publish Date - 2020-07-05T11:24:58+05:30 IST
మండల కేంద్రంలో కరోనా సోకిన ఆరుగురి బాధి తులను వైద్యఆరోగ్యశాఖ అధికారులు అంబులెన్స్లో బాన్సువాడ క్వార ంటై న్కు తరలించారు.
బిచ్కుంద, జూలై 4: మండల కేంద్రంలో కరోనా సోకిన ఆరుగురి బాధి తులను వైద్యఆరోగ్యశాఖ అధికారులు అంబులెన్స్లో బాన్సువాడ క్వార ంటై న్కు తరలించారు. శనివారం బిచ్కుందలో కరోనా వైరస్ వ్యాపించకుండా హైడ్రోక్లోరైడ్ ద్రావాన్ని బాధితుల ఇంటి పరిసరాలతో పాటు గ్రామంలో ప్రధాన రోడ్ల మార్గంలో పిచికారీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరిం చాలని, భౌతికదూరం పాటిస్తూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరావు, ఎస్.సాయ న్న, వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది దస్తీరాం, ఈఓ పీఆర్డీ మహబూబ్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.