మహాత్మా మన్నించు..!
ABN , First Publish Date - 2021-10-24T05:30:00+05:30 IST
పెదమేడపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న మహా త్మా గాంధీ విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగలు ధ్వంసం చేశారు.
గాంధీజీ విగ్రహం ధ్వంసం
మెంటాడ: పెదమేడపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న మహా త్మా గాంధీ విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగలు ధ్వంసం చేశారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు ఆండ్ర ఎస్ఐ సుదర్శన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.