శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
ABN , First Publish Date - 2021-06-24T05:35:28+05:30 IST
బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకు ని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భువనగిరి టౌన, చౌటుప్పల్ టౌన / మోత్కూరు / సంస్థాన నారాయణపురం / ఆలేరు / మోటకొండూరు, జూన 23 : బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకు ని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవల ను కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, కిసాన మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎ.రాజశేఖర్రెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు రిక్కల సుధాకర్ రెడ్డి, ఊడుగు వెంకటేశం, కౌన్సిలర్ పి.శ్రీధర్బాబు తదితరులు పా ల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ, నక్సల్స్ తూటాలకు బలైన బీజేపీ నాయకుడు చాడ శ్రీధర్రెడ్డి వర్ధంతి సందర్భంగా మోత్కూరు పట్టణంలో పార్టీ నాయకులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బయ్యని చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బయ్యని రాజు, నాయకులు ఎస్.మనోహర్, ఎం.అంజయ్య, డి.శివకుమార్రెడ్డి, నరేష్, కె.మహేందర్, ఎం.తిరుమలేష్, పి.వీరస్వామి, ఎ.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సంస్థాననారాయణపురం, ఆలేరు, మోటకొండూరు మండలాల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా కార్యదర్శి సూరపల్లి శివాజీ, బీజేవైఎం జిల్లా నాయకుడు సుర్వి రాజుగౌడ్, నాయకులు గూడూరు ఇంద్రసేనారెడ్డి, జ క్కర్తి గణేష్, కట్కూరి శ్రీకాంత, నాగరాజు, మంజునాథరెడ్డి, సా యి, ప్రదీప్, నరేష్, అజయ్, బీజేపీ పట్టణ అఽధ్యక్షుడు బడుగు జహంగీర్, ప్ర ధాన కార్యదర్శులు బందెల సుభాష్, పులిపలుకుల మహేష్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండి శోభారాణి, జోర్క ఎల్లేశ, దూసరి రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు. భువనగి రిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ నాయకులు నివాళులర్పించారు.