సీఎంను కించపరిచేలా ట్విటర్లో పోస్ట్
ABN , First Publish Date - 2020-08-09T08:43:07+05:30 IST
ట్విటర్ అకౌంట్లో సీఎం కేసీఆర్ను కించపరిచేలా ఫొటోను పెట్టిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని...
చర్యలు తీసుకోవాలని పీఎస్లో ఫిర్యాదు
రాజేంద్రనగర్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ట్విటర్ అకౌంట్లో సీఎం కేసీఆర్ను కించపరిచేలా ఫొటోను పెట్టిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ రాజేంద్రనగర్ సర్కిల్ కో-ఆర్డినేటర్ కె.శ్రీధర్రెడ్డి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ గురించి అవమానకరంగా పోస్ట్ పెట్టి యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు.