‘ప్రతీ ఒక్కరూ సమైక్యతతో మెలగాలి’

ABN , First Publish Date - 2020-10-02T08:41:48+05:30 IST

మన్యంలో వివిధ రంగా ల్లో పని చేస్తున్న ప్రతీ ఒక్కరూ సమైక్యతతో మెలగాలని రాజవొమ్మంగి ఎస్‌ఐ గోపీ నరేంద్రప్రసాద్‌ కోరారు.

‘ప్రతీ ఒక్కరూ సమైక్యతతో మెలగాలి’

రాజవొమ్మంగి, అక్టోబరు 1: మన్యంలో వివిధ రంగా ల్లో పని చేస్తున్న ప్రతీ ఒక్కరూ సమైక్యతతో మెలగాలని రాజవొమ్మంగి ఎస్‌ఐ గోపీ నరేంద్రప్రసాద్‌ కోరారు. గురువారం ఆయన ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కానిస్టేబుల్‌ సూరిబాబు (బద్రి), ఏపీఎస్పీ సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2020-10-02T08:41:48+05:30 IST