‘ప్రతీ ఒక్కరూ సమైక్యతతో మెలగాలి’
ABN , First Publish Date - 2020-10-02T08:41:48+05:30 IST
మన్యంలో వివిధ రంగా ల్లో పని చేస్తున్న ప్రతీ ఒక్కరూ సమైక్యతతో మెలగాలని రాజవొమ్మంగి ఎస్ఐ గోపీ నరేంద్రప్రసాద్ కోరారు.
రాజవొమ్మంగి, అక్టోబరు 1: మన్యంలో వివిధ రంగా ల్లో పని చేస్తున్న ప్రతీ ఒక్కరూ సమైక్యతతో మెలగాలని రాజవొమ్మంగి ఎస్ఐ గోపీ నరేంద్రప్రసాద్ కోరారు. గురువారం ఆయన ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కానిస్టేబుల్ సూరిబాబు (బద్రి), ఏపీఎస్పీ సిబ్బంది ఉన్నారు.