కరోనాతో ఎస్‌ఐ మృతి

ABN , First Publish Date - 2021-05-14T15:16:45+05:30 IST

రాణిపేట జిల్లా ఆర్కాడుకు చెందిన ఎస్‌ఐ పంచాక్షరం (45) కరోనాతో మృతిచెందారు. తిమిరి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక విభాగ...

కరోనాతో ఎస్‌ఐ మృతి

చెన్నై/వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడుకు చెందిన ఎస్‌ఐ పంచాక్షరం (45) కరోనాతో మృతిచెందారు. తిమిరి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక విభాగ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఆయన కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలతో వాలాజాపేట ప్రభుత్వా స్పత్రిలో చేరి అక్కడ చికిత్స పొండాడు. చికిత్సలు ఫలించక గురువారం ఉదయం 10 గంటలకు మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

Updated Date - 2021-05-14T15:16:45+05:30 IST