సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు

ABN , First Publish Date - 2021-04-10T05:48:54+05:30 IST

ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్‌, రుద్రారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో వైకుంఠధామాలను సకాలంలో పూర్తి చేయనందు కు ఆయా గ్రామాల సర్పంచ్‌లకు శుక్రవారం కలెక్టర్‌ శరత్‌ షోకాజ్‌ నోటీసులను జారీ చేశారు.

సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 9: ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్‌, రుద్రారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో వైకుంఠధామాలను సకాలంలో పూర్తి చేయనందు కు ఆయా గ్రామాల సర్పంచ్‌లకు శుక్రవారం కలెక్టర్‌ శరత్‌ షోకాజ్‌ నోటీసులను జారీ చేశారు. వైకుంఠధామాల నిర్మాణంలో జాప్యం ఎందుకు జరిగిందో వివరించాలని షోకాజ్‌ నోటిసులో పేర్కొన్నారు.


Updated Date - 2021-04-10T05:48:54+05:30 IST