సర్పంచ్లకు షోకాజ్ నోటీసులు
ABN , First Publish Date - 2021-04-10T05:48:54+05:30 IST
ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్, రుద్రారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో వైకుంఠధామాలను సకాలంలో పూర్తి చేయనందు కు ఆయా గ్రామాల సర్పంచ్లకు శుక్రవారం కలెక్టర్ శరత్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు.
కామారెడ్డి, ఏప్రిల్ 9: ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్, రుద్రారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో వైకుంఠధామాలను సకాలంలో పూర్తి చేయనందు కు ఆయా గ్రామాల సర్పంచ్లకు శుక్రవారం కలెక్టర్ శరత్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. వైకుంఠధామాల నిర్మాణంలో జాప్యం ఎందుకు జరిగిందో వివరించాలని షోకాజ్ నోటిసులో పేర్కొన్నారు.