పంచాయతీలలో గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2021-01-25T06:33:11+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో నిలుస్తున్న అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీ ప్రసాద్‌ అన్నారు.

పంచాయతీలలో గెలుపే ధ్యేయంగా పనిచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంవీవీ ప్రసాద్‌


టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీ ప్రసాద్‌   

కొయ్యూరు, జనవరి 24: పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో నిలుస్తున్న అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీ ప్రసాద్‌ అన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బరిలో నిలిచే అభ్యర్థులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు రామ్మూర్తి, కార్యకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.  


Updated Date - 2021-01-25T06:33:11+05:30 IST