విద్యుదాఘాతంతో ఒకరికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-10-20T05:21:19+05:30 IST
కేశాపూర్కు చెందిన విద్యుత్ ఉద్యోగికి కరెంటు షాక్తో తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ ఏఈ నవీన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ఆదిల్ జూనియర్ లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలింది. దీంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తరలించగా, చికిత్స పొందుతున్నాడు.
నిజామాబాద్ రూరల్, అక్టోబరు 19: కేశాపూర్కు చెందిన విద్యుత్ ఉద్యోగికి కరెంటు షాక్తో తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ ఏఈ నవీన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ఆదిల్ జూనియర్ లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గ్రామంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా షాక్ తగిలింది. దీంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తరలించగా, చికిత్స పొందుతున్నాడు.