టెన్నిస్బాల్ క్రికెట్ జట్ల ఎంపిక
ABN , First Publish Date - 2022-08-10T05:34:10+05:30 IST
ఏలూరులో ఈనెల 26 నుంచి నిర్వహించే టెన్నిస్ బాల్ క్రికెట్ రాష్ట్రస్థాయి పోటీలకు బాలబాలికల జట్ల ఎంపిక కోసం మంగళవారం పోటీలు నిర్వహించారు.
అనంతపురం క్లాక్టవర్, ఆగస్టు 9 : ఏలూరులో ఈనెల 26 నుంచి నిర్వహించే టెన్నిస్ బాల్ క్రికెట్ రాష్ట్రస్థాయి పోటీలకు బాలబాలికల జట్ల ఎంపిక కోసం మంగళవారం పోటీలు నిర్వహించారు. స్థానిక నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో వీటిని నిర్వహించామని జిల్లా టెన్నీస్ బాల్ క్రికెట్ అసోసియేషన కార్యదర్శి అన్వర్బాషా తెలిపారు. ఎంపికైనా బాలుర జట్టులో.. యోగేష్, జాయ్అలెక్స్, అభిషేక్, నేహాంత, హర్షిత, హర్షవర్దన, రిజ్వాన, మల్లికార్జున, నేహాన, ముకేష్, క్రిష్ణా, సాదిక్, ఈశ్వర్, సంజయ్, సమీర్లు, బాలికల జట్టులో.. జెస్సికా, సమత, కళ్యాణి, శ్వేత, రాధ, జయ, స్వాతి, మీనా, వాణి, యశోద, శ్రీవిద్య, జ్యోతి, లక్ష్మి, సాయిదీపిక ఉన్నారని తెలిపారు.