రాష్ట్ర స్థాయి బాక్సింగ్కు నర్సీపట్నం విద్యార్థినుల ఎంపిక
ABN , First Publish Date - 2021-10-28T06:21:29+05:30 IST
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు నర్సీపట్నం విద్యార్థినులు ఎంపికయ్యారు.
నర్సీపట్నం, అక్టోబరు 27 : రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు నర్సీపట్నం విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ నెల 29 నుంచిగుంటూరులో జరిగే సబ్ జూనియర్ బాల బాలిక బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలలో నింజాస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారిణులు తలప డనున్నారు. జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు ఈ పోటీలకు ఎంపిక కావడం పట్ల హెచ్ఎం మాధవి, పీడీ అచ్చమ్మ అభినందించారు. వెలగా నారాయణరావు, కోచ్ అబ్బు పాల్గొన్నారు.