షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
ABN , First Publish Date - 2021-03-05T05:44:34+05:30 IST
మధ్య ప్రదేశ్లో జరగనున్న జాతీ య స్థాయి షూటింగ్ వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకా రులు ఎంపికైనట్టు జిల్లా షూటింగ్బాల్ అసోసియే షన్ కార్యదర్శి పులిబంటి ప్రసాద్ తెలిపారు.
కొత్తవలస: మధ్య ప్రదేశ్లో జరగనున్న జాతీ య స్థాయి షూటింగ్ వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకా రులు ఎంపికైనట్టు జిల్లా షూటింగ్బాల్ అసోసియే షన్ కార్యదర్శి పులిబంటి ప్రసాద్ తెలిపారు. 19 నుంచి 21 వరకు జరిగే ఈ పోటీలకు అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నట్టు తెలిపారు. రాష్ట్రం నుంచి పాల్గొనే జట్టులో జిల్లాకు చెందిన దరపు రెడ్డి ఉష, వేముల దుర్గామహేష్, సలాది వెంకట సత్యనారాయణ ఎంపికైనట్టు తెలిపారు. 17న ఇక్కడ నుంచి వెళతారని తెలిపారు.