ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-03T04:15:33+05:30 IST

రైతులు వేరుశనగ పంటకు సోకుతున్న తెగుళ్లపై నిర్లక్ష్యం వహిం చకుండా ఎప్పటికప్పు డు తగినజాగ్రత్తలు తీ సుకోవాలని డాట్‌ సెం టర్‌ శాస్త్రవేత్త రామకృ ష్ణ అన్నారు.

ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి
లింగరెడ్డిపల్లిలో పంటను పరిశీలిస్తున్న అధికారులు

- డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త రామకృష్ణ

దామరగిద్ద, డిసెంబరు 2: రైతులు వేరుశనగ పంటకు సోకుతున్న తెగుళ్లపై నిర్లక్ష్యం వహిం చకుండా ఎప్పటికప్పు డు తగినజాగ్రత్తలు  తీ సుకోవాలని  డాట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త రామకృష్ణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లిం గరెడ్డిపల్లిలో వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ అధిక దిగు బడులు సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలిచ్చారు. కార్యక్రమంలో వ్యవసా య శాఖ జిల్లా అధికారి జాన్‌సుధాకర్‌, ఏవో అరవింద్‌, సిబ్బంది, రైతులు ఉన్నారు. 

Updated Date - 2020-12-03T04:15:33+05:30 IST