సమస్యలు సామర స్యంగా పరిష్కరించుకోవాలి
ABN , First Publish Date - 2022-05-17T05:30:00+05:30 IST
స మస్యలను సామరస్యంగా పరి ష్కరించుకోవాలని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి సూ చించారు.
రామసముద్రం మే 17: స మస్యలను సామరస్యంగా పరి ష్కరించుకోవాలని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి సూ చించారు. మినికి పంచాయతీ గుంతవారిపల్లెలో ఈ నెల 16న ఘర్షణ పడిన శ్రీనివాసులరెడ్డి, పద్మనాభరెడ్డి వర్గాలకు మంగళ వారం ఆయన గ్రామంలో కౌన్సి లింగ్ ఇచ్చారు భూ తగాదాలను రెవెన్యూ వ్యవస్థ, కోర్టుల ద్వారా పరిష్కరించుకో వాలన్నారు. అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.