సభ జరుగుతుండగానే...
ABN , First Publish Date - 2022-05-29T19:56:12+05:30 IST
కర్నూలు: సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా వైసీపీ మంత్రులు కర్నూలుకు
కర్నూలు: సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా వైసీపీ మంత్రులు కర్నూలుకు చేరుకున్నారు. సి. క్యాంప్ కూడలిలో బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతుండగానే జనం ఇంటి ముఖం పట్టారు. దీంతో బహిరంగ సభ వెలవెలబోయింది.