మాకు విలువేది?

ABN , First Publish Date - 2022-05-23T17:33:38+05:30 IST

సొంతపార్టీ ప్రజాప్రతినిధులే తనకు విలువ ఇవ్వడం లేదని విజయనగరం జిల్లా ఎస్ కోట సర్పంచ్ డి.సంతోషి పేర్కొన్నారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు

మాకు విలువేది?

Vijayanagaram : సొంతపార్టీ ప్రజాప్రతినిధులే తనకు విలువ ఇవ్వడం లేదని విజయనగరం జిల్లా ఎస్ కోట సర్పంచ్ డి.సంతోషి పేర్కొన్నారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా తాను చేయవలసిన పనులు కూడా ఎమ్మెల్యే చేస్తున్నారని, ఈ విషయాన్ని మంత్రి బొత్స, సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Updated Date - 2022-05-23T17:33:38+05:30 IST