వేదారణ్యంలో రూ.100 కోట్లతో చేపలరేవు
ABN , First Publish Date - 2022-04-27T15:17:39+05:30 IST
వేదారణ్యం నియోజకవర్గంలో వెల్లపల్లమ్ వద్ద రూ.100 కోట్లతో చేపలరేవు పనులు జరుగుతున్నాయని మత్స్య శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ తెలిపారు. శాసనసభలో అన్నాడీఎంకే
చెన్నై: వేదారణ్యం నియోజకవర్గంలో వెల్లపల్లమ్ వద్ద రూ.100 కోట్లతో చేపలరేవు పనులు జరుగుతున్నాయని మత్స్య శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ తెలిపారు. శాసనసభలో అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఓఎస్ మణియన్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఆ చేపలరేవు నిర్మాణ పనులు నత్తనడక నడిచాయని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి పొంది ఆ చేపలరేవు నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయని తెలిపారు.