రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-06-11T00:43:35+05:30 IST

Kurnool: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆస్పరి- పత్తికొండ రహదారిలో ఆటో, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Kurnool: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆస్పరి- పత్తికొండ రహదారిలో ఆటో, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-06-11T00:43:35+05:30 IST