రేణుకా ఎల్లమ్మ గుడికి నిధులు కేటాయించాలని మంత్రికి వినతి

ABN , First Publish Date - 2021-05-06T07:44:10+05:30 IST

నిర్మల్‌ జిల్లాుఽ కేంద్రంలో రేణుకా ఎల్లమ్మగుడికి నిధులు కేటాయించాలని బుధవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి గౌడ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.

రేణుకా ఎల్లమ్మ గుడికి   నిధులు కేటాయించాలని మంత్రికి వినతి
మంత్రికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు

రేణుకా ఎల్లమ్మ గుడికి 

నిధులు కేటాయించాలని మంత్రికి వినతి

నిర్మల్‌ కల్చరల్‌, మే 5 : నిర్మల్‌ జిల్లాుఽ కేంద్రంలో రేణుకా ఎల్లమ్మగుడికి నిధులు కేటాయించాలని బుధవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి గౌడ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వల్లకొండ సత్యనారాయణగౌడ్‌ నేతృత్వంలో మంత్రిని కలుసుకున్నారు. దేవాదాయ శాఖ నుండి నిధులు కేటాయించాలని కోరారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సాను కూలంగా స్పందించి నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. టీసీఎస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఇల్లెందుల రాజాగౌడ్‌, నాయకులు లింగా గౌడ్‌, మల్కా గౌడ్‌, ఎల్లాగౌడ్‌, కౌన్సిలర్‌ నర్సాగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T07:44:10+05:30 IST