డీఈవోగా రవీందర్‌ బాధ్యతలు స్వీకరణ

ABN , First Publish Date - 2022-07-02T05:40:16+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖ అధికారి గా ఎ. రవీందర్‌ శుక్రవారం డీఈవోగా పని చేస్తూ పదోన్నతిపై వెళ్లిన ఉషారాణి నుంచి బా ధ్యతలు తీసుకున్నారు.

డీఈవోగా రవీందర్‌ బాధ్యతలు స్వీకరణ
పూర్వ, నూతన డీఈవోలను సన్మానిస్తున్న ఉద్యోగులు , జీహెచ్‌ఎంలు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూలై 1 : మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖ అధికారి గా ఎ. రవీందర్‌ శుక్రవారం డీఈవోగా పని చేస్తూ పదోన్నతిపై వెళ్లిన ఉషారాణి నుంచి బా ధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురిని డీఈవో కార్యాలయ ఇన్‌చార్జి సూపరిం టెండెంట్‌ మధు, సీనియర్‌ అసిస్టెంట్లు శ్రీపాద్‌, చంద్రకళ, అబ్దుల్‌ హక్‌,  ప్రవీణ్‌ చవ్హాన్‌, శివకుమార్‌, శివలింగం,  రాంసుభాష్‌గౌడ్‌, సెక్టోరియల్‌ అఽధికారులు వెంకట్‌రామ్‌రెడ్డి, బైకా ని బాలు యాదవ్‌, శ్రీనివాస్‌రెడ్డి, పల్లవి, ఉద్యోగుల సంఘం అఽధ్యక్షుడు నర్శింహారెడ్డి, డైట్‌ కళాశాల సూపరింటెండెంట్‌ రామకృష్ణారావు, రహెమాన్‌, సిబ్బంది, తదిరతులు పాల్గొన్నా రు. అదేవిధంగా  టీఎస్‌జీహెచ్‌ఎంఏ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌కుమార్‌, అబ్దుల్‌ హక్‌, వెంకటాజీ, కవిత శాలువా, పూల బొకేలతో నూతన డీఈవోను ఘనంగా సన్మానించారు.

Updated Date - 2022-07-02T05:40:16+05:30 IST