రంగారెడ్డిలో దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2021-12-17T17:10:52+05:30 IST

జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెంట్‌ మండలంలో దొంగల బీభత్సం సృష్టించారు.

రంగారెడ్డిలో దొంగల బీభత్సం

రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెంట్‌ మండలంలో దొంగల బీభత్సం సృష్టించారు.  బాటసింగారంలో వరుసగా 9 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.  బంగారం, వెండి నగలతో పాటు నగదును దోచుకెళ్లారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2021-12-17T17:10:52+05:30 IST