వరదల్లో మృతిచెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ రంజిత్
ABN , First Publish Date - 2020-10-16T18:56:04+05:30 IST
జిల్లాలోని రాజేంద్రనగర్ గగన్ పహాడ్ అప్ప చెరువుకు గండి పడడంతో వరదల్లో కొట్టుకుపోయి మృతిచెందిన కుటుంబాన్ని
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ గగన్ పహాడ్ అప్ప చెరువుకు గండి పడడంతో వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాన్ని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.50వేలను ఎంపీ, ఎమ్మెల్యే అందజేశారు.