ఉత్సాహంగా రక్షాబంధన్‌

ABN , First Publish Date - 2022-08-13T05:50:26+05:30 IST

రాఖీ పౌర్ణమి వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.

ఉత్సాహంగా రక్షాబంధన్‌
ఇన్‌చార్జి కలెక్టర్‌ హేమంత్‌ పాటిల్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు రాఖీ కడుతున్న మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత, పక్కన వైస్‌చైర్మన్‌ పుట్ట కిషోర్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 

రాఖీ పౌర్ణమి వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఆశీర్వచనాలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మహిళలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు మహిళలు క్షీరాభిషేకం చేశారు. జిల్లా కేంద్రంలో ఇన్‌చార్జి కలెక్టర్‌, ఎస్పీలకు సిబ్బంది రాఖీలు కట్టారు. 











Updated Date - 2022-08-13T05:50:26+05:30 IST